ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది : మోపిదేవి

ABN, First Publish Date - 2020-10-19T03:23:05+05:30

నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు.

file photo
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం శివాలయంలో మల్లికార్జున స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలకగా.. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు బాగా చేశారని మోపిదేవి చెప్పారు.

Updated Date - 2020-10-19T03:23:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising