ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితుల గుర్తింపు

ABN, First Publish Date - 2020-09-17T17:04:07+05:30

విజయవాడ: మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: మొగల్రాజపురం దోపిడీ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులూ గంజాయి దొంగలని పోలీసుల విచారణలో తెలింది. ఆస్పత్రి పీఆర్వో సహకారంతో దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల నిర్ధారించారు. ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Updated Date - 2020-09-17T17:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising