ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ దిగి వస్తారు: ఆర్‌.కృష్ణయ్య

ABN, First Publish Date - 2020-12-13T20:51:17+05:30

చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయాలకు అతీతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: చట్ట సభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలంతా రాజకీయాలకు అతీతంగా పోరాడితే ప్రధాని మోదీ దిగి వస్తారని తెలిపారు. 74 ఏళ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, పార్లమెంట్‌లో కేంద్రం బీసీ బిల్లు పెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్‌.కృష్ణయ్య ఆందోళన వ్యక్త చేశారు.

Updated Date - 2020-12-13T20:51:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising