ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ నేతృత్వంలో స్వావలంబన భారత్‌: పవన్‌

ABN, First Publish Date - 2020-05-31T09:24:25+05:30

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఏడాది పాలనలో ఎన్నో చారిత్రాత్మక, చిరస్మరణీయ నిర్ణయాలను దేశం యావత్తూ వీక్షించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి పగ్గాలు చేపట్టి ఏడాది అయిన సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఏడాది పాలనలో ఎన్నో చారిత్రాత్మక, చిరస్మరణీయ నిర్ణయాలను దేశం యావత్తూ వీక్షించింది. త్వరలోనే మన దేశం స్వావలంబన భారత్‌గా అవతరించబోతోంది. ముందుచూపు, సాహసం కలగలిసిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 21వ శతాబ్దం భారత్‌దే అవుతుంది. ఈ ఏడాది పాలనలో  విజయవంతమైన సంస్కరణలను తీసుకురావడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-05-31T09:24:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising