ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలికి పెన్మత్స సురేశ్‌

ABN, First Publish Date - 2020-08-12T09:13:58+05:30

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు పెన్మత్స సూర్యనారాయణరాజు(సురేశ్‌)కు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని సీఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత, దివంగత పెన్మత్స సాంబశివరాజు కుమారుడు పెన్మత్స సూర్యనారాయణరాజు(సురేశ్‌)కు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వాలని సీఎం జగన్‌ మంగళవారం నిర్ణయించారు. ఎమ్మెల్యే కోటాలో సురేశ్‌ను మండలికి పంపనున్నారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి రాజీనామాతో ఖాళీగా ఉన్న స్థానానికి ఈ నెలలో ఎన్నిక జరగనుంది. వాస్తవానికి 2019లో తమ కుటుంబానికి నెల్లిమర్ల లేదా మరేదైనా ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని సాంబశివరాజు జగన్‌ను అభ్యర్థించారు. అయితే, గెలుపు ఓటములపై అంచనాలు వేసుకున్న జగన్‌ మౌనం వహించారు. ఇక ఇప్పుడు సాంబశివరావు మరణించిన రెండో రోజే ఖాళీగా ఉన్న ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన తనయుడికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Updated Date - 2020-08-12T09:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising