ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ

ABN, First Publish Date - 2020-06-03T22:31:41+05:30

టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ విప్ ఉల్లంఘించారని ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్‌రెడ్డిపై చైర్మన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది. మండలి టీడీపీ విప్ బుద్దా వెంకన్న అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.  పోతుల సునీత, శివనాథ్‌రెడ్డి విచారణకు హాజరు కాలేదు.

Updated Date - 2020-06-03T22:31:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising