టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ
ABN, First Publish Date - 2020-06-03T22:31:41+05:30
టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్లపై విచారణ జరిగింది. గత అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ విప్ ఉల్లంఘించారని ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్రెడ్డిపై చైర్మన్కు టీడీపీ ఫిర్యాదు చేసింది. మండలి టీడీపీ విప్ బుద్దా వెంకన్న అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. పోతుల సునీత, శివనాథ్రెడ్డి విచారణకు హాజరు కాలేదు.
Updated Date - 2020-06-03T22:31:41+05:30 IST