ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ABN, First Publish Date - 2020-02-20T15:28:15+05:30

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల శ్రీవారిని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్సీ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో ఎక్కడ చూసినా ఆందోళనలే జరుగుతున్నాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చెయ్యడానికే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేస్తూన్నారని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు. 

Updated Date - 2020-02-20T15:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising