ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ సమావేశాలు:ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ABN, First Publish Date - 2020-11-26T23:45:52+05:30

అసెంబ్లీ సమావేశాలను కేవలం బిల్లుల ఆమోదం కోసమే నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అసెంబ్లీ సమావేశాలను కేవలం బిల్లుల ఆమోదం కోసమే నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు.  ప్రశ్నోత్తరాలు లేకుండా, మీడియాను అనుమతించకుండా  ఈ సమావేశాలు నిర్వహించాలనుకోవడం  జగన్ నిరంకుశ విధానమన్నారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోతున్నారన్నారు.  ప్రభుత్వ విధానాలు, పాలనలోని లోపాలు ప్రజలకు తెలియాలంటే మీడియాను అనుమతించాలని చెప్పారు. సభ సజావుగా జరగాలని బీఏసీలో స్పీకర్‌పై ఒత్తిడి తెస్తామని అశోక్‌బాబు అన్నారు. 

Updated Date - 2020-11-26T23:45:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising