ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి పారుదల మంత్రులు నోరు పారేసుకుంటారు కానీ..: ఎమ్మెల్యే వాసుపల్లి

ABN, First Publish Date - 2020-05-23T19:56:27+05:30

విశాఖ: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ ధ్వజమెత్తింది. ఏడాది కాలంలో కోర్టులు 63 మొట్టికాయలు వేసిందంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ ధ్వజమెత్తింది. ఏడాది కాలంలో కోర్టులు 63 మొట్టికాయలు వేసిందంటే.. జగన్ పాలన అర్థమవుతోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. వైసీపీలో నీటి పారుదల మంత్రులు నోరు పారేసుకుంటారు కానీ... పోతిరెడ్డిపాడుపై కేసీఆర్ మీద నోరు విప్పడం లేదన్నారు. వైసీపీ సంవత్సర కాల పాలనపై ప్రజల గండం గడిచింది అనుకుంటున్నారన్నారు. గడిచిన ఏడాదిలో ఒక విజన్, పాలన లేదని వాసుపల్లి విమర్శించారు. అందుకే జగన్ రాజీనామా చేయాలన్నారు. ప్రధాని మోదీ జెమిలి ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీ, టీడీపీ బలాబలాలు తేలిపోతాయన్నారు. అమరావతి అంటే చౌదరి రాజ్యమని జగన్ అండ్ కో అంటారని... కానీ అక్కడ ఉన్నదంతా దళితులేనని ఎమ్మెల్యే వాసుపల్లి విమర్శించారు.


Updated Date - 2020-05-23T19:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising