ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే మేరుగ

ABN, First Publish Date - 2020-09-29T20:07:17+05:30

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలోని వరద ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అధికారులతో సమీక్ష సమావేశమయ్యారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నిత్యం ప్రజల మద్యే ఉంటున్నామన్నారు. నష్టపోయిన ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రానివ్వమన్నారు. ప్రతి బాధితుడికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. గత వరద సాయం ఆలస్యమైన మాట వాస్తవమేనని మేరుగ నాగార్జున పేర్కొన్నారు.


Updated Date - 2020-09-29T20:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising