ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే నేడు ప్రకటన

ABN, First Publish Date - 2020-05-31T14:46:08+05:30

అనుచరులతో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సమావేశమైయ్యారు. మార్టూరులో అనుచరులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశం ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: అనుచరులతో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సమావేశమయ్యారు. మార్టూరులో అనుచరులతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమావేశం ఏర్పాటు చేశారు.  భవిష్యత్‌ కార్యాచరణపై అనుచరులతో మాట్లాడారు. ఏలూరి సాంబశివరావు వైసీపీలో చేరతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. పార్టీ మార్పుపై ఇవాళ నిర్ణయం ప్రకటిస్తామని అనుచరులు తెలిపారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళుతున్నారంటూ రెండు, మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు టీడీపీ మహానాడుకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-05-31T14:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising