ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మతం పేరిట ప్రభుత్వంపై కుట్రలు: మంత్రి వేణు

ABN, First Publish Date - 2020-09-23T09:44:01+05:30

మతం పేరిట ప్రభుత్వంపై కుట్రలు: మంత్రి వేణు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పత్తికొండ, సెప్టెంబరు 22: ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకు మతం పేరిట కుట్రలు జరుగుతున్నాయని మంత్రి వేణగోపాలకృష్ణ అన్నారు. అంతర్వేది రథం దగ్ధంతో పాటు దుర్గమ్మ వెండి రథానికి చెందిన సింహాల మాయం ఘటనలను మతపరమైన దాడులుగా అభివర్ణించారు. ఈ ఘటనలపై సీఎం జగన్‌ సీబీఐ విచారణకు ఆదేశించారని, బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవన్నారు. మంత్రి కొడాలి నాని వాఖ్యలను వక్రీకరించారన్నారు.  తెలంగాణ మంత్రి హరీ్‌షరావు మీటర్లపై చేసిన విమర్శలు రాజకీయ కోణంగా భావిస్తున్నామని, భవిష్యత్‌లో ఆయనే పొగిడేలా ఆ పథకాన్ని సీఎం విజయవంతం చేస్తారని అన్నారు. 

Updated Date - 2020-09-23T09:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising