స్వామి స్వరూపానందతో మంత్రి వెల్లంపల్లి సమావేశం
ABN, First Publish Date - 2020-09-21T20:23:46+05:30
విశాఖ: విశాఖ శారదా పీఠంలో స్వామి స్వరూపనంద సరస్వతితో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు.
విశాఖ: విశాఖ శారదా పీఠంలో స్వామి స్వరూపనంద సరస్వతితో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజ్, ఎండోమెంట్ కమిషనర్, బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు పాల్గొన్నారు. రాష్ట్ర్రంలోని దేవాలయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటుగా, సింహాచలం పంచ గ్రామాల సమస్యతో పాటు పలు ఆంశాలపై చర్చిస్తున్నారు.
Updated Date - 2020-09-21T20:23:46+05:30 IST