ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భగవంతుణ్ణి అదే కోరుకున్నాను: మంత్రి వెల్లంపల్లి

ABN, First Publish Date - 2020-08-12T01:36:03+05:30

వేదిక కళ్యాణ మండపంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, తదితరులు హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : వేదిక కళ్యాణ మండపంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్, తదితరులు హాజరయ్యారు. కృష్ణుడి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అభిషేకాలు, కృష్ణ భగవానుడి కీర్తనలు నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లిని శ్రీకృష్ణ భక్తులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నానని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-08-12T01:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising