ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలకొండపై మంత్రి రాజకీయ విమర్శలు

ABN, First Publish Date - 2020-08-22T09:21:27+05:30

ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకొండపై రాజకీయాలు మాట్లాడకూడదనేది టీటీడీ నిబంధన.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రఘురామరాజు పనికిమాలిన నేత

వైసీపీ ఎంపీపై వెలంపల్లి ఆగ్రహం


తిరుమల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకొండపై రాజకీయాలు మాట్లాడకూడదనేది టీటీడీ నిబంధన. దీనిని సాక్షాత్తూ దేవదాయ మంత్రే ఉల్లంఘించడం విమర్శలకు తావిచ్చింది. శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఢిల్లీలో చెట్లకింద కూర్చుని పంచాయతీలు, నీచ రాజకీయాలు చేసే పనికిమాలిన రాజకీయ నాయకుడని విమర్శించారు.

Updated Date - 2020-08-22T09:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising