ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వెలంపల్లి ఇంట్లోనే ‘సింహాలు’

ABN, First Publish Date - 2020-09-19T09:15:19+05:30

మంత్రి వెలంపల్లి ఇంట్లోనే ‘సింహాలు’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాంత్రికుడి సూచన మేరకు వాటితో పూజ

జనసేన నేత పోతిన మహేశ్‌ ఆరోపణలు


విజయవాడ, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘ఇటీవల జరిగిన వరుస సంఘటనలతో తన పదవి పోతుందని మంత్రి వెలంపల్లికి ఆందోళన పట్టుకుంది. పదవి ఉండాలంటే అమ్మవారి వెండి ఉత్సవ రథానికి ఉన్న సింహాలను పూజ గదిలో ఉంచి పూజ చేస్తే మంచిదని ఓ తాంత్రికుడు మంత్రికి సూచించారు. ఇది జరిగిన తర్వాతే వెండి సింహాలు మాయమయ్యాయి’’ అని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి వెలంపల్లి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తే వెండి సింహాలు తప్పకుండా దొరుకుతాయని, తాంత్రిక పూజల కోణంలోనూ పోలీసులు విచారణ జరపాలని పోతిన డిమాండ్‌ చేశారు. వెండి సింహాలు చోరీకి గురైనట్లు మంత్రికి, ఈవోకి, దుర్గగుడి చైర్మన్‌కు... అందరికీ తెలుసన్నారు. 

Updated Date - 2020-09-19T09:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising