ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎ్‌సఐ అవకతవకలపై నివేదిక కోరాం: కేంద్రం

ABN, First Publish Date - 2020-03-24T09:28:25+05:30

ఏపీలో ఈఎ్‌సఐ నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఈఎ్‌సఐ నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాకినాడలో 100 పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రి నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదించామని వైసీపీ ఎంపీ మార్గని భరత్‌ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

Updated Date - 2020-03-24T09:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising