ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: రంగనాథ్‌రాజు

ABN, First Publish Date - 2020-11-03T21:54:45+05:30

బీసీల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి రంగనాథ్‌రాజు అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. మంత్రులు సుచరిత, రంగనాథ్ రాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బీసీల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి రంగనాథ్‌రాజు అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ‘జయహో జగనన్న’ బీసీ సభ నిర్వహించారు. మంత్రులు సుచరిత, రంగనాథ్ రాజు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు


ఈ సందర్భంగా  మంత్రి రంగనాథ్ రాజు మాట్లాడారు.. గుంటూరు జిల్లాలో నలుగురిని బీసీ కార్పొరేషన్ చైర్మన్‌లుగా, 46 మందిని డైరెక్టర్లుగా నియమించినట్లు తెలిపారు. అలాగే చైర్మన్, డైరెక్టర్లకు గౌరవ వేతనం ఇచ్చి బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేసేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు.


Updated Date - 2020-11-03T21:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising