ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం

ABN, First Publish Date - 2020-02-22T19:03:35+05:30

అధికారులపై మంత్రి పిల్లి సుభాష్ అసహనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూ.గో: ఇసుక పాలసీ అమలు విషయంలో అధికారులపై మంత్రి పిల్లి సుభాష్  అసహనం వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో మంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, విశ్వరూప్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుశాఖల అధికారులపై మంత్రి పిల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక పంపిణీలో అధికారుల వైఫల్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానంలో క్షేత్రాస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని...అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మంత్రి ఆగ్రహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు. 

Updated Date - 2020-02-22T19:03:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising