ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక కొరత రావొద్దు: అధికారులకు పెద్దిరెడ్డి ఆదేశం

ABN, First Publish Date - 2020-09-17T02:09:10+05:30

రాష్ట్రంలో ఇసుక కొరత అనేది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత అనేది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. ఇసుక విధానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో ఓపెన్‌ రీచ్‌లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయని చెప్పారు.  స్టాక్‌ యార్డ్‌ల్లో ఉన్న ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా కొత్త రీచ్‌లను గుర్తించాలని మంత్రి సూచించారు.  అక్రమ ఇసుక రవాణాపై ఇప్పటికే ఎస్ఈబీ దృష్టి సారించి కేసులు నమోదు చేస్తోందని పేర్కొన్నారు. ఏపీఎండీసీ కమాండ్ కంట్రోల్‌ నుంచి కూడా ఇసుక రవాణాను పర్యవేక్షించాలని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టంచేశారు.

Updated Date - 2020-09-17T02:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising