ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేర్నినానికి జగన్‌ పరామర్శ

ABN, First Publish Date - 2020-11-22T08:45:44+05:30

మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర మంత్రి పేర్ని నానిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం పరామర్శించారు. నాని తల్లి నాగేశ్వరమ్మ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మచిలీపట్నం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మాతృ వియోగంతో బాధపడుతున్న రాష్ట్ర మంత్రి పేర్ని నానిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం పరామర్శించారు. నాని తల్లి నాగేశ్వరమ్మ(82) ఈనెల 19న మరణించిన విషయం విదితమే. మచిలీపట్నంలోని మంత్రి నాని గృహానికి వెళ్లిన జగన్‌ నాగేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్చించారు.  

Updated Date - 2020-11-22T08:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising