ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటల వేస్తే రాయితీలు: మంత్రి కన్నబాబు

ABN, First Publish Date - 2020-05-27T04:25:26+05:30

వచ్చే ఏడాది నుంచి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని మంత్రి కన్నబాబు అన్నారు. రైతుల సమస్యలపై పొగాకు బోర్డు ఆఫీసులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వచ్చే ఏడాది నుంచి పొగాకు బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని మంత్రి కన్నబాబు అన్నారు. రైతుల సమస్యలపై పొగాకు బోర్డు ఆఫీసులో సమీక్ష నిర్వహించిన ఆయన ప్రత్యామ్నాయ పంటలు వేస్తే రాయితీలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పొగాకు ధరలను ట్రేడర్లు తగ్గిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. 


Updated Date - 2020-05-27T04:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising