ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే ఆత్మహత్యలు పెరిగాయి: కన్నబాబు

ABN, First Publish Date - 2020-09-04T01:13:53+05:30

టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులు అనేక కారణాలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మంత్రి కన్నబాబు అన్నారు. రైతులు అనేక కారణాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం చెల్లించినట్లు తెలిపారు. 2020-21లో 49.45 లక్షల మందికి వ్యవసాయ పెట్టుబడి సాయం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.10,200 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. తొలిసారి పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో కూడా అనేక పంటలు కొనుగోలు చేసినట్లు తెలిపారు. త్వరలో కొనుగోలు కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు ఉండబోతున్నాయని కన్నబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-04T01:13:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising