ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఎస్ఐ స్కామ్‌‌లో ఎవరినీ వదిలిపెట్టం: జయరాం

ABN, First Publish Date - 2020-02-21T20:13:04+05:30

చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని మంత్రి జయరాం ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని మంత్రి జయరాం ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అచ్చెన్నాయుడు అవినీతికి ఆయన రాసిన లేఖే సాక్ష్యమని తెలిపారు. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అక్రమంగా చెల్లించిన సొమ్ము రికవరీ చేస్తామని పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టమని మంత్రి జయరాం హెచ్చరించారు.

Updated Date - 2020-02-21T20:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising