ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రైతులు గ్రాఫిక్స్ చూసి మోసపోయారు: ధర్మాన

ABN, First Publish Date - 2020-08-15T22:14:03+05:30

గత ప్రభుత్వం చూపించిన గ్రాఫిక్స్‌ను నమ్మి అమరావతి రైతులు బాధపడుతున్న మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాకినాడలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: గత ప్రభుత్వం చూపించిన గ్రాఫిక్స్‌ను నమ్మి అమరావతి రైతులు బాధపడుతున్న మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. కాకినాడలో ఆయన మాట్లాడారు. అమరావతికి భూములు ఇచ్చిన ఏ ఒక్కరైతు నష్టపోకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Updated Date - 2020-08-15T22:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising