ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయారు: మంత్రి ధర్మాన

ABN, First Publish Date - 2020-07-02T17:34:39+05:30

శ్రీకాకుళం: 104,108 వాహనాలను మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: 104,108 వాహనాలను మంత్రి ధర్మాన కృష్ణదాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 104,108 అంబులెన్స్‌లను ప్రారంభిస్తే టీడీపీ నిరసనలు చేయటమేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు మతిస్థిమితం కోల్పోయారని విమర్శించారు. ప్రతిపక్షం అంటే విమర్శించటమే పని అన్నట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షం సద్విమర్శ చేస్తే స్వీకరిస్తామన్నారు. టీడీపీని ప్రజలు అసహ్యించుకుని 23 సీట్లకు పరిమితం చేశారన్నారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడని ధర్మాన కొనియాడారు.

Updated Date - 2020-07-02T17:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising