ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గత ప్రభుత్వం 6 లక్షల ఇళ్లు కట్టలేదు: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2020-11-01T02:48:58+05:30

గత ప్రభుత్వం అసలు 6 లక్షల ఇళ్లు కట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేవలం 2 లక్షల ఇళ్లను మాత్రమే గత ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. వాటిలో 1.25 లక్షల ఇళ్లు సగం మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. సీపీఐ రామకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: గత ప్రభుత్వం అసలు 6 లక్షల ఇళ్లు కట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేవలం 2 లక్షల ఇళ్లను మాత్రమే గత ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. వాటిలో 1.25 లక్షల ఇళ్లు సగం మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. సీపీఐ రామకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు.


ఇదిలా ఉంటే కావాలనే వైసీపీ ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-11-01T02:48:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising