ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిమ్మగడ్డ విషయంలో టీడీపీ జోక్యమా? : బొత్స

ABN, First Publish Date - 2020-06-01T09:22:32+05:30

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ తన పదవిని కోల్పోయినందుకు కోర్టును ఆశ్రయించడంలో తప్పేమీ లేదని, కానీ తెలుగుదేశం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ తన పదవిని కోల్పోయినందుకు కోర్టును ఆశ్రయించడంలో తప్పేమీ లేదని, కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు కోర్టుకు వెళ్లిందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీకి కుయుక్తులే ముఖ్యమని, వ్యవస్థలు కాదన్నారు. తాము ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, టీడీపీకి ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో 90 శాతం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పూర్తి చేశారని అన్నారు. 

Updated Date - 2020-06-01T09:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising