ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు: బాలినేని

ABN, First Publish Date - 2020-12-30T22:13:12+05:30

రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: రైతుల గురించి మాట్లాడే అర్హత తెలుగు దేశం పార్టీకి లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘లోకేష్ ఒక పప్పు బాయ్. లోకేష్‌కి రైతుల గురించి ఏం తెలుసు. రైతులకు అన్ని రకాలుగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కొనుగోలు కాని పొగాకు ప్రభుత్వం తరపున కొనుగోలు చేసిన చరిత్ర సీఎం జగన్‌ది. గతంలో నా డబ్బులు ఐదు కోట్లు దొరికాయని ఆరోపించారు. లీగల్ నోటీసులు ఇస్తే సమాధానం కూడా లేదు. జూమ్‌లో పని పాట లేకుండా మాట్లాడుతున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు.

Updated Date - 2020-12-30T22:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising