ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

ABN, First Publish Date - 2020-08-02T21:32:52+05:30

హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. గంట పాటు షిప్ యార్డ్ యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు. బాధితుల కుటుంబాలకు రూ. 50 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్దతిలో ఉపాధి కల్పించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపినట్లు మంత్రి తెలిపారు.


Updated Date - 2020-08-02T21:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising