ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదు: అవంతి

ABN, First Publish Date - 2020-05-24T19:35:20+05:30

టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదు: అవంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీటీడీ నిర్ణయాలతో ప్రభుత్వానికి సంబంధంలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ధర్మకర్తల మండలి నిర్ణయాలే ఫైనల్‌ అని ఆ నిర్ణయాలనే అమలు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తే మంచిది, ఇప్పుడు చెడ్డదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పర్యటన విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కొన్ని వ్యవస్థలను తన అధీనంలో ఉంచుకుని.. చంద్రబాబు అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. 

Updated Date - 2020-05-24T19:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising