ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అవంతి కుమార్తె నామినేషన్ వేయడంతో...

ABN, First Publish Date - 2020-03-13T20:41:30+05:30

స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎవరు ఎప్పుడు నామినేషన్ వేస్తున్నారో.. ఎప్పుడు విత్ డ్రా చేసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. తాజాగా.. విశాఖ జీవీఎంసీ 6వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక నామినేషన్ దాఖలు చేశారు.


అయితే.. ఈ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధురవాడ జోనల్ కార్యాలయం దగ్గర టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ముందుగా వచ్చిన తమను కాకుండా మంత్రి అవంతి కుమార్తెను నామినేషన్ కోసం అనుమతించారని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గీయులను సర్ది చెప్పి..సజావుగా నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు.

Updated Date - 2020-03-13T20:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising