ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌లోకి సంగం సుగంధద్రవ్యాల పాలు

ABN, First Publish Date - 2020-09-12T09:48:16+05:30

రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన పాల ఉత్పత్తులను శుక్రవారం సంగం డెయిరీ మార్కెట్‌లోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేబ్రోలు, సెప్టెంబరు 11: రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా సుగంధ ద్రవ్యాలతో కూడిన పాల ఉత్పత్తులను శుక్రవారం సంగం డెయిరీ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి సంగం డెయిరీలో పసుపు, మిరియాలు, అల్లం, దాల్చినచెక్క రుచులతో సుగంధ భరిత పాలను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. 200 మీల్లీలీటర్లు సామర్ధ్యంతో 90 రోజుల పాటు నిల్వ కాల పరిమితితో వాడుకునే విధంగా ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్లు నరేంద్ర కుమార్‌ వివరించారు.


Updated Date - 2020-09-12T09:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising