ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది కాలానికి అమ్మ పలికింది: సుంకర పద్మశ్రీ

ABN, First Publish Date - 2020-06-23T09:54:11+05:30

ఏడాది కాలానికి అమ్మ పలికింది: సుంకర పద్మశ్రీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరాతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘‘పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలానికి అమ్మ పలికింది. మహిళలకు అన్యాయం జరుగుతుంటే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉండీ పట్టించుకోలేని పరిస్థితిల్లో ఉన్నందుకు వాసిరెడ్డి పద్మ సిగ్గు పడాలి. జగన్‌రెడ్డి ఇచ్చే చిల్లరకు కక్కుర్తిపడి కేవలం ప్రతిపక్షాలపైనే కేసులు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు’’ అని ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ వ్యాఖ్యానించారు. సోమవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.  

Updated Date - 2020-06-23T09:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising