ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్: గౌతమ్ రెడ్డి

ABN, First Publish Date - 2020-12-17T23:12:01+05:30

త్వరలోనే విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: త్వరలోనే విశాఖలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మించనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మాణం. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా విశాఖ- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. కరోనా అనంతరం చైనా నుంచి వైదొలగి ఏపీలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీ. పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఏపీలో ప్రత్యేకంగా జపాన్ డెస్కు ఏర్పాటు. శ్రీసిటీ సెజ్ లో ఇప్పటికే ఓ జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ ఏపీ అభివృద్ధిలో భాగమైంది. జపాన్ పరిశ్రమల నుంచి  పెట్టుబడులు ఆకర్షణ కోసం జపాన్-ఇండియా తయారీ సంస్థ (జిమ్ ) ఏర్పాటు’ చేసినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-17T23:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising