ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ABN, First Publish Date - 2020-10-02T00:46:23+05:30

చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సీఆర్డీఏ ఆఫీసులో మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: చక్కెర కర్మాగారాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. సీఆర్డీఏ ఆఫీసులో మంత్రులు మేకపాటి, బొత్స, కన్నబాబు సమావేశం అయ్యారు. చెరకు రైతులు, పంట రవాణా, చెల్లింపులపై మంత్రులు చర్చించారు. ఫ్యాక్టరీలలో మరమ్మతులు చేసి అవసరమైన పరికరాలను సమకూర్చుకున్నాకే క్రషింగ్ చేయాలని బొత్స అన్నారు. చెరకును ఏటికొప్పాకకు తరలించడంపై రైతులు సుముఖంగా లేకపోవడంపై కారణాలు తెలుసుకున్నట్లు కన్నబాబు తెలిపారు.

Updated Date - 2020-10-02T00:46:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising