ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బందికి అస్వస్థత

ABN, First Publish Date - 2020-04-21T19:16:06+05:30

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 82 ఎకరాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బంది అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని 82 ఎకరాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటరులో వైద్య సిబ్బంది అస్వస్థతకు గురవడం కలకలం రేపుతోంది. రక్త నమూనాలు సేకరించడానికి వెళ్లిన డా. కళ్యాణ చక్రవర్తి , లాబ్ టెక్నీషన్ హరి అస్వస్తతకు గురయ్యారు. 


డీహైడ్రేషన్‌కు గురై డాక్టర్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్ హరి కళ్లు తిరిగి పడిపోయారు. వసతుల కొరత వలనే అనారోగ్యం పాలయ్యారని సహ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్‌లో ప్రథమ చికిత్స అందించి ఇద్దరినీ ఇంటికి తరలించారు.


Updated Date - 2020-04-21T19:16:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising