డీజీపీకి లేఖ రాసిన ఏపీ మెడికల్ అసోసియేషన్
ABN, First Publish Date - 2020-08-12T03:50:09+05:30
రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. స్వర్ణప్యాలెస్లో అగ్నిప్రమాదం ఘటన దురదృష్టకరం పేర్కొంది. అయితే ఈ ఘటనలో డాక్టర్ రమేష్ ఆస్పత్రి
అమరావతి: రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది. స్వర్ణప్యాలెస్లో అగ్నిప్రమాదం ఘటన దురదృష్టకరం పేర్కొంది. అయితే ఈ ఘటనలో డాక్టర్ రమేష్ ఆస్పత్రి వైద్యులపై కేసులు మోపడం అన్యాయం అని, ఎలాంటి అర్హతలు లేకుంటే ఆరోగ్యశాఖ అనుమతులు ఎలా ఇచ్చిందని? అసోసియేషన్ ప్రశ్నించింది. స్వర్ణప్యాలెస్.. స్టార్ రేటింగ్ ఉన్న హోటలే అని మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. వైద్యులపై కేసులు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకం అని, కేసులు ఉపసంహరించుకోవాలని డీజీపీని మెడికల్ అసోసియేషన్ కోరింది.
Updated Date - 2020-08-12T03:50:09+05:30 IST