ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గరిష్ఠ వయోపరిమితి 42 ఏళ్ల వరకు సడలింపు

ABN, First Publish Date - 2020-06-18T08:28:22+05:30

ప్రభుత్వ ఉద్యోగాల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లకు ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 8 సంవత్సరాలపా టు సడలించింది. ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉం డగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగాల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్లకు ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం 8 సంవత్సరాలపా టు సడలించింది. ప్రస్తుతం గరిష్ఠ వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉం డగా.. దాన్ని 42 ఏళ్ల వరకు పెంచింది. అయితే యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలైన పోలీస్‌, ఎక్సైజ్‌, ఫైర్‌, ప్రిజన్స్‌, ఫారెస్ట్‌, ట్రాన్స్‌పోర్టు శాఖలకు సంబంధించి భౌతిక ప్రమాణాలు పాటించాల్సి ఉన్నందున ఈ సడలింపు వర్తించదు. ఆయా ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచింది. ఏపీపీఎస్సీతో పాటు ఇతర రిక్రూటింగ్‌ ఏజన్సీలన్నింటికీ ఈ పెంపు వర్తించనుంది. 2021 సెప్టెంబరు 30 వరకు ఈ సడలింపు అమల్లో ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉద్యోగార్థుల గరిష్ఠ వయోపరిమితిని 42 ఏళ్ల వరకు పెంచింది. అప్పటి ఉత్తర్వుల ప్రకారం పెంపు 2019 సెప్టెంబరు 30తో ముగిసింది.

Updated Date - 2020-06-18T08:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising