ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండ్రం మందుపాతర ఘటనపై స్పందించిన మావోయిస్టులు

ABN, First Publish Date - 2020-08-11T15:41:15+05:30

విశాఖ: కొండ్రం మందుపాతర ఘటనపై మావోయిస్టులు స్పందించారు. పెదబయలు ఏరియా కమిటీ సుధీర్ పేరిట ఆడియో టెపులను విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: కొండ్రం మందుపాతర ఘటనపై మావోయిస్టులు స్పందించారు. పెదబయలు ఏరియా కమిటీ సుధీర్ పేరిట ఆడియో టెపులను విడుదల చేశారు. చింతలవీధికి చెందిన ఇద్దరు గిరిజనలు మందు పాతర పేలి మరణంచడం బాధ కలిగించిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. పోలీసుల కోసం ఏర్పాటు చేసిన మందుపాతరలో అమాయక గిరిజనులు బలైపోయారన్నారు. దీనిని పోలీసులు వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారన్నారు. మావోయిస్టులపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. గిరిజనలతో బలవంతంగా మావోయిస్టు వ్యతిరేక ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. గిరిజనులకు మావోయిస్టులకు సత్సంబంధాలు ఉన్నాయని.. ఎన్ని కుట్రలు చేసినా గిరిజనలు మావోయిస్టులు వైపే ఉన్నారని సుధీర్ ఆడియో టేపులో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T15:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising