ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాలంటీర్ల మధ్య మాస్క్ వివాదం

ABN, First Publish Date - 2020-04-01T22:02:34+05:30

పుట్లూరు మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ షాపు వద్ద..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుట్లూరు మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో రేషన్ షాపు వద్ద బియ్యం వేసే అతను మాస్క్ వేసుకోలేదని వాలంటీర్ పేర్కొంటూ.. మాస్క్ వేసుకోవాలని సూచించడంతో.. మరొక వాలంటీర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు వాలంటీర్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో ఒక వాలంటీర్‌కు చెందిన కుటుంబం వచ్చి మరొక వాలంటీర్‌ను దుర్భాషలాడుతూ కర్రతో దాడిచేశారు. రేషన్ బియ్యం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు పంపిణీ చేస్తోంది. ఇలాంటి సమయంలో మూడు గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాలంటీర్ల తీరుపై అంతా మండిపడ్డారు.

Updated Date - 2020-04-01T22:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising