ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో వివాదంలో సంచయిత గజపతి రాజు

ABN, First Publish Date - 2020-12-15T17:49:22+05:30

మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పద మవుతున్నాయి. తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు. నగరంలోని అయోధ్య మైదానానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం: మాన్సాస్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు నిర్ణయాలు రోజురోజుకి వివాదాస్పద మవుతున్నాయి. తాజాగా మరో వివాదానికి ఆమె తెరతీశారు. నగరంలోని అయోధ్య మైదానానికి తాళాలు వేయడం వివాదానికి దారితీసింది. విద్యార్థులు, సిబ్బంది తప్ప మిగిలిన వారు లోపలికి వెళ్లకూడదని మహరాజా కాలేజీ ప్రిన్సిపాల్ నోటీసులు ఇచ్చారు. ఈ నిర్ణయంపై స్థానికులు మండి పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా కాలేజీ మైదానంలో నగర ప్రజలు వాకింగ్ చేస్తుండగా... తాజాగా తాళాలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మాన్సాస్ యాజమాన్యం తీరుపై నగర ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2020-12-15T17:49:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising