ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు: జగన్

ABN, First Publish Date - 2020-08-01T22:46:49+05:30

మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. మాణిక్యాలరావు మృతిపట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మాజీ మంత్రి మాణిక్యాలరావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. మాణిక్యాలరావు మృతిపట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని జగన్ చెప్పారు. మాణిక్యాలరావు అంత్యక్రియలపై పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు.


మాణిక్యాలరావు మృతదేహాన్ని నేరుగా తాడేపల్లిగూడెంకు బీజేపీ నేతలు తరలించారు. తాడేపల్లిగూడెంలోనే అంత్యక్రియలుకు కుటుంబసభ్యులు ఏర్పాటు చేశారు. పార్ధివదేహాన్ని మహా ప్రస్థానం వాహనంలో ఎక్కించిన అనంతరం నేతలు  నివాళులు అర్పించారు.

Updated Date - 2020-08-01T22:46:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising