ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాణిక్యాలరావు మరణం ఎంతగానో బాధించింది: రఘురామకృష్ణంరాజు

ABN, First Publish Date - 2020-08-02T00:13:36+05:30

మాజీ మంత్రి మాణిక్యాలరావు తనకు ప్రియమిత్రుడని, స్నేహితుడని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. మాణిక్యాలరావు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపురం: మాజీ మంత్రి మాణిక్యాలరావు తనకు ప్రియమిత్రుడని, స్నేహితుడని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.  మాణిక్యాలరావు మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ఆరు సంవత్సరాలుగా చాలా స్నేహంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా సోకుంతుందన్న ఒక్క రోజు ముందు కూడా మాణిక్యాలరావు తనతో మాట్లాడినట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి తగ్గినప్పుడు వచ్చి కలుస్తానని మాణిక్యాలరావుతో చెప్పినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

Updated Date - 2020-08-02T00:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising