ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంగనీస్‌ వ్యర్థాలు పడి ఇద్దరు మహిళల దుర్మరణం

ABN, First Publish Date - 2020-12-20T08:58:11+05:30

విజయనగరం జిల్లాలో మాంగనీసు వ్యర్థాలు మీదపడి శనివారం ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఎస్‌ఐ నారాయణరావు కథనం మేరకు గరివిడి మండలం తోండ్రంగి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి(53), సూరీడమ్మ(53)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీపురుపల్లి (గరివిడి) డిసెంబరు 19: విజయనగరం జిల్లాలో మాంగనీసు వ్యర్థాలు మీదపడి శనివారం ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. ఎస్‌ఐ నారాయణరావు కథనం మేరకు  గరివిడి మండలం తోండ్రంగి గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి(53), సూరీడమ్మ(53) శనివారం ఉదయం దువ్వాం సమీపంలో మట్టి దిబ్బల వద్ద మాంగనీసు రద్దును వెలికి తీస్తున్నారు. అకస్మాత్తుగా పైనుంచి మట్టి పెళ్లలు విరిగి వీరిపై పడ్డాయి. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి, ఎక్సకవేటర్‌ సహాయంతో మట్టిని తొలగించగా మృతదేహాలు బయటపడ్డాయి.

Updated Date - 2020-12-20T08:58:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising