ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య కోసం, అమరావతి కోసం మందడం రైతుల పూజ

ABN, First Publish Date - 2020-08-05T22:45:04+05:30

ఏ ఆటంకం లేకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని అదే విధంగా రాష్ట్రంలో మూడు రాజధానులు కాకుండా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలని మందడం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏ ఆటంకం లేకుండా అయోధ్యలో రామాలయం నిర్మాణం జరగాలని అదే విధంగా రాష్ట్రంలో మూడు రాజధానులు కాకుండా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలని మందడం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొంత కాలంగా రాజధాని కోసం పోరాడుతున్న మందడం రైతులు.. రామాయల నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ‘‘దశాబ్దాల కల సాకారమవుతోంది. అయోధ్యలో రామాలయం ఏ ఆటంకం లేకుండా పూర్తవ్వాలి. అదే విధంగా రాష్ట్రంలో అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలి. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-08-05T22:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising