ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2020-11-30T13:04:59+05:30

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సోమవారం శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవాన్ని కొలవడానికి బారులు తీరారు. అంతేకాకుండా శ్రీశైలం ఆలయ పురవీధుల్లో నుంచి గంగాధర మండపం, నంది మండపం వరకు భక్తులు కార్తీక దీపారాధనలు చేస్తూన్నారు.

Updated Date - 2020-11-30T13:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising