ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2020-06-02T21:18:03+05:30

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో... 27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో... 27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు.


ఈ కుంభకోణంలో నిందితులపై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటివరకు రూ. 83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2020-06-02T21:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising