ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏఏ అమలు కూడదని తీర్మానించండి: మధు

ABN, First Publish Date - 2020-02-20T10:56:17+05:30

‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదు. ఆ మేరకు శాసనసభలో వైసీపీ, టీడీపీ తీర్మానం చేయాలి’’ అని సీపీఎం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందూపురం టౌన్‌, ఫిబ్రవరి 19: ‘‘కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ చట్టాలు రాష్ట్రంలో అమలు చేయకూడదు. ఆ మేరకు శాసనసభలో వైసీపీ, టీడీపీ తీర్మానం చేయాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్‌ చేశారు. బుధవారం అనంతపురం జిల్లా హిందూపురంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ, బహిరంగసభకు ఆయన హాజరయ్యారు. 


Updated Date - 2020-02-20T10:56:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising