ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీక్షలు విజయవంతం చేయండి: నాదెండ్ల

ABN, First Publish Date - 2020-12-07T09:21:05+05:30

‘‘నివర్‌ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలి. ఈ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలి’

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘నివర్‌ తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలి. ఈ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన దీక్షలను విజయవంతం చేయాలి’’ అని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లోనూ, నియోజకవర్గ, మండల స్థాయిలో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలపాలని.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు దీక్షను కొనసాగించాలని స్పష్టం చేశారు. ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

Updated Date - 2020-12-07T09:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising